byసూర్య | Sat, Aug 17, 2019, 09:40 PM
తెలంగాణ సీఎం కేసీఆర్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు, తాగునీరు సమస్యలపై సీఎంతో చర్చించారు. ఆలేరు నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికి తనను కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారని కోమటిరెడ్డి తెలిపారు. మూడు రోజుల్లో కేసీఆర్తో మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు.