జులైలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు : ఘంటా చక్రపాణి

byసూర్య | Wed, Jun 19, 2019, 01:59 PM

 గ్రూప్‌-2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి శుభవార్త వినిపించారు. జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చక్రపాణి స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఘంటా చక్రపాణి కలిసి టీఎస్‌పీఎస్సీ 2017-18 వార్షిక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, ఇంటర్వ్యూలన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తయింది.. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపామని చెప్పారు. విద్యాశాఖ ఆమోదించగానే త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM