జెట్‌ షేర్లు భారీగా పతనం

byసూర్య | Wed, Jun 19, 2019, 12:36 PM

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ మొదలైనప్పటి నుంచి 29 శాతం కుంగాయి. నేడు ఈ కంపెనీ భవిష్యత్‌పై ఎన్‌సీఎల్‌టిలో విచారణ ఉండడంతో మదుపరులు భారీగా ఈ కంపెనీ షేర్లను విక్రయించేస్తున్నారు. ఎస్‌బిఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ మంగళవారం ముంబై ఎన్‌సిఎల్‌టిలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆశీష్‌ ఛవ్చరియాను ఇంటీరియం రిసొల్యూషన్‌ ప్రొషెషనల్‌గా ఎంపిక చేశారు. దీంతో ఆయన కంపెనీకి చెందిన యాజమాన్య హక్కులు, విమానాల లీజుల వివరాలు, ఉద్యోగుల సమాచారం, ఆస్తులు, అప్పుల విలువను లెక్కగట్టాల్సిఉంది. గత వారంలో కంపెనీ షేర్లు 74 శాతం కుంగాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM