నేడు, రేపు నామినేషన్ల స్వీకరణ లేదు: రజత్‌కుమార్‌

byసూర్య | Sat, Mar 23, 2019, 11:14 AM

  హైద‌రాబాద్‌:  ఈరోజు, రేపు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ అన్నారు. నాలుగో శనివారం కావడంతో ఈరోజు సెలవు కాగా, రేపు ఆదివారం సాధారణ సెలవు ఉండడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు అని సీఈవో రజత్‌కుమార్‌ వివరించారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM