byసూర్య | Tue, Mar 19, 2019, 09:19 AM
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విజిలెన్సు అధికారుల దాడులు నిర్వహించారు. రూ. 30 లక్షల విలువైన నకిలీ బీటీ పత్తి విత్తనాలు స్వాధీనం అధికారులు చేసుకున్నారు. నిందితులు ఐదేళ్లుగా నకిలీ విత్తనాలు గుట్టుగా తయారు చేస్తున్నారు.