SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 18, 2019, 10:48 AM
హైదరాబాద్: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.