తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ

byసూర్య | Mon, Mar 18, 2019, 10:35 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉ. 11 గంటల నుచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 26 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 27,28 వ తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్, జరగనుంది. మే 23న ఓట్ల  లెక్కింపు జరగనున్నట్లు నోటిపికేషన్ విడుదల చేసారు. తెలంగాణాలో 17 లోక్ సభ  స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు.   


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM