byసూర్య | Mon, Mar 18, 2019, 09:37 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి సంబంధించిన పేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పెట్రోల్ పోసుకొని వినోద్, తేజస్విని ప్రేమజంట నిప్పంటించుకున్నారు. అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు.