ఫాంహౌజ్‌కు చేరుకున్న కేసీఆర్‌ దంపతులు

byసూర్య | Mon, Jan 21, 2019, 11:39 AM

సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో యాగశాల వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు చేరుకున్నారు. మరికాసేపట్లో సహస్ర మహాచండీ యాగం ప్రారంభం కానుంది. యాగశాల వద్దకు ఎంపీ కవిత, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌అలీలు చేరుకున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా యాగశాలకు చేరుకున్నారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో యాగం నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు జరగనున్న యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొననున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM