byసూర్య | Sun, Jan 20, 2019, 10:44 AM
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ నెల 26 నుంచి 31 వరకు వీఐపీ, సందర్శకుల పాసులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవం, భద్రతా కారణాల రీత్యా ఎయిర్పోర్టు అధికారులు సందర్శకులు, వీఐపీల పాస్లను రద్దు చేశారు. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.