26 నుంచి 31 వరకు సందర్శకుల పాసులు రద్దు

byసూర్య | Sun, Jan 20, 2019, 10:44 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ నెల 26 నుంచి 31 వరకు వీఐపీ, సందర్శకుల పాసులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవం, భద్రతా కారణాల రీత్యా ఎయిర్‌పోర్టు అధికారులు సందర్శకులు, వీఐపీల పాస్‌లను రద్దు చేశారు. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM