సిమ్ స్వాపింగ్ ముఠా అరెస్టు

byసూర్య | Sat, Jan 19, 2019, 04:27 PM

హైదరాబాద్ :  సిమ్ స్వాపింగ్ కు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఇద్దరు నైజీరియన్లు, ఐదుగురు కోల్‌క‌తా వాసులు ఉన్నారు. కాగా ప్రధాన నిందితుడు జేమ్స్(నైజీరియన్) పరారీలో ఉన్నాడు. నైజీరియా కేంద్రంగా సిమ్ స్వాపింగ్ సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM