సీఎం కేసీఆర్ ను కలిసిన ఆదివాసీ ఎమ్మెల్యేలు

byసూర్య | Sat, Jan 19, 2019, 03:25 PM

 సీఎం కేసీఆర్‌ ను ఆదివాసీ ఎమ్మెల్యేలు కలిశారు. భేటీ సందర్భంగా ఎమ్మెల్యేలు పోడు భూముల సమస్యను సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం ఫిబ్రవరి మొదటివారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో గిరిజన, గిరిజనేతర భూముల సమస్యలు పరిష్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM