స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

byసూర్య | Sat, Jan 19, 2019, 11:02 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి తిరుపతి వెళ్ళాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. శనివారం తెల్లవారుజామున ఫ్లైట్ బయలుదేరాల్సి ఉంది. అయితే  ఫ్లైట్ బయలుదేరే సమయానికి రెండు ఇంజన్లలో ఓ ఇంజన్ పని చేయకపోవడంతో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.  ఈ విమానంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ఉన్నట్లు సమాచారం.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM