పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు

byసూర్య | Sat, Jan 19, 2019, 10:53 AM

 పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17పైసలు, డీజిల్‌పై 19పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.72, లీటర్ డీజీల్ రూ. 65.16గా ఉంది. ముంబాయిలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 20 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.65, లీటర్ డీజిల్ ధర రూ.68.22గా ఉంది.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM