byసూర్య | Sat, Jan 19, 2019, 10:53 AM
పెట్రోల్, డీజీల్ ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 17పైసలు, డీజిల్పై 19పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.72, లీటర్ డీజీల్ రూ. 65.16గా ఉంది. ముంబాయిలో లీటర్ పెట్రోల్పై 17 పైసలు, లీటర్ డీజిల్పై 20 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.65, లీటర్ డీజిల్ ధర రూ.68.22గా ఉంది.