నంద్యాల మీదుగా పలు రైళ్లు రద్దు

byసూర్య | Sat, Jan 19, 2019, 10:38 AM

బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల నిమిత్తం. 56504 విజయవాడ నుంచి బెంగుళూరు కంటోన్మెంట్ వరకు నడిచే ప్యాసెంజర్ రైలు ఈనెల 19 నుంచి 25 వ తేదీ వరకు రద్దు చేశారు. 56503  బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి  విజయవాడ వరకు నడిచే ప్యాసెంజర్ రైలు ఈనెల 20 నుంచి 25 వ తేదీ వరకు రద్దు చేశారు


గూడూరు జంక్షన్లో జరుగుతున్న ఆధునీకరణ పనుల నిమిత్తం.డోన్ గుంటూరు మధ్య నడిచే


 57327 ప్యాసెంజర్,


57328 ప్యాసెంజర్


77281 డెమూ ప్యాసెంజర్


77282 డెమూ ప్యాసెంజర్ రైళ్లను


20 నుంచి 31 వరకు


రద్దు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM