byసూర్య | Sat, Jan 19, 2019, 10:38 AM
బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల నిమిత్తం. 56504 విజయవాడ నుంచి బెంగుళూరు కంటోన్మెంట్ వరకు నడిచే ప్యాసెంజర్ రైలు ఈనెల 19 నుంచి 25 వ తేదీ వరకు రద్దు చేశారు. 56503 బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి విజయవాడ వరకు నడిచే ప్యాసెంజర్ రైలు ఈనెల 20 నుంచి 25 వ తేదీ వరకు రద్దు చేశారు
గూడూరు జంక్షన్లో జరుగుతున్న ఆధునీకరణ పనుల నిమిత్తం.డోన్ గుంటూరు మధ్య నడిచే
57327 ప్యాసెంజర్,
57328 ప్యాసెంజర్
77281 డెమూ ప్యాసెంజర్
77282 డెమూ ప్యాసెంజర్ రైళ్లను
20 నుంచి 31 వరకు
రద్దు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు