రోడ్డుప్రమాదంలో న్యాయవాది మృతి

byసూర్య | Fri, Jan 18, 2019, 11:43 AM

హైదరాబాద్ : నారాయణగూడలోని శాంతి థియేటర్ వద్ద ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న్యాయవాది ప్రవీణ్ మృతి చెందాడు. తన కుమార్తెను బైక్‌పై కళాశాలకు తీసుకెళ్తుండగా వీరి వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమార్తె చేయికి తీవ్ర గాయమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కుమార్తెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM