లాంఛనం కానున్న స్పీకర్ ఎన్నిక

byసూర్య | Thu, Jan 17, 2019, 11:52 AM

హైదరాబాద్: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిన్న ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు ఫోన్ చేశారు. ఎంఐఎం, బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలుపుతున్నట్టు నిన్ననే ప్రకటించారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. పార్టీ నేతలతో చర్చించి వెల్లడిస్తామని చెప్పారు. ఇవాళ పార్టీ నేతలతో జరిగిన సమావేశం అనంతరం స్పీకర్ ఎంపిక ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది. స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు ఉంటాయి. రేపు స్పీకర్ ఎన్నిక ఉండనుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM