ముగిసిన సీఎల్పీ భేటీ

byసూర్య | Thu, Jan 17, 2019, 11:53 AM

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. శాసనసభ కమిటీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ భేటీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీ కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ కాంగ్రెస్ నేతలు ఏకవాఖ్య తీర్మానం చేశారు. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM