by సూర్య | Tue, Jun 11, 2019, 08:30 PM
మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను అదుపులోకి తీసుకున్నారు.దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లో పనిచేస్తున్న కిరణ్ తో పాటు అతని భార్యని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గడ్చిరోలి మావోల దాడిలో 16 మంది మృతికి కారణమైన కిరణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మావోలసెంట్రల్ కమిటీ మెంబర్ గా కిరణ్ కొనసాగుతున్నట్లు సమాచారం. కిరణ్ తో పాటు అతని భార్య విజయవాడ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Latest News