రేపే 'కోబ్రా' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ

by సూర్య | Fri, Sep 20, 2024, 02:27 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ నటించిన 'కోబ్రా' సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందలని పొందింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో సెప్టెంబర్ 21న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. KGF ఫ్రాంచైజీ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


 

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM