వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తిరు'

by సూర్య | Mon, Jun 17, 2024, 02:41 PM

మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబళం సినిమా తెలుగులో తిరు పేరుతో డబ్ చేయబడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌ జూన్ 17, 2024న సాయంత్రం 07:00 గంటలకి జెమిని మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో నిత్యా మీనన్ మరియు రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, భారతీరాజా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM