'ఇండియన్ 2' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Thu, May 23, 2024, 07:51 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక థియేటర్ రైట్స్ ని ప్రోమో పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అల్లు అర్జున్ Tue, Jan 14, 2025, 08:37 PM
'వీర ధీర శూరన్‌' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Tue, Jan 14, 2025, 06:11 PM
'లైలా' నుండి విశ్వక్ సేన్ ఫిమేల్ లుక్ రివీల్ Tue, Jan 14, 2025, 06:06 PM
లెహంగాలో తమన్నా స్టన్స్ Tue, Jan 14, 2025, 06:00 PM
దర్శకుడు త్రినాధరావుకి సపోర్ట్‌గా వచ్చిన హీరోయిన్ Tue, Jan 14, 2025, 05:56 PM