బాలీవుడ్ హీరోలకు కేంద్రం నోటీసులు

by సూర్య | Sun, Dec 10, 2023, 09:22 AM

బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్‌లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. గుట్కా సంస్థల ప్రకటనలకు వారు ప్రచాకర్తలుగా ఉండడంతో ఈ నోటీసులు పంపినట్లు కేంద్రం పేర్కొంది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టుకు శనివారం ఈ విషయాన్ని కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణలో ఉందని, హైకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టేయాలని కోరింది.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM