by సూర్య | Tue, Sep 26, 2023, 03:03 PM
ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ ఇప్పటివరకూ వారి ముఖాలను రివీల్ చేయకుండా జాగ్రత్త పడగా.. తాజాగా ఉయిర్, ఉలగ్ ముఖాలను చూపే ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇద్దరూ తమ కవల పిల్లలను ఎత్తుకుని ఉన్న ఫొటోలను ఇన్ స్టా తో పంచుకోగా.. అభిమానులు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
Latest News