శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త

by సూర్య | Thu, Feb 02, 2023, 09:00 PM

భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించడానికి బోర్డులోకి వచ్చినట్లు సమాచారం.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Latest News
 
'ధమ్కీ' 5 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:12 PM
'రంగమార్తాండ' 5 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:06 PM
పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి Tue, Mar 28, 2023, 01:54 PM
’NTR 30‘పై బిగ్ అప్డేట్ Tue, Mar 28, 2023, 01:50 PM
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM