by సూర్య | Thu, Nov 24, 2022, 10:41 PM
అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సాయి చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాని హాస్య మూవీస్ నిర్మించారు. ఈ సినిమా (రేపు) నవంబరు 25న థియేటర్లో రిలీజ్ కానుంది.
Latest News