"వీరసింహారెడ్డి" డిజిటల్ పార్ట్నర్ పై లేటెస్ట్ బజ్ ..!!

by సూర్య | Fri, Nov 25, 2022, 09:11 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ గారి నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "వీరసింహారెడ్డి". గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అతి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి, వచ్చే జనవరి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.


తాజా బజ్ ప్రకారం, వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డీసెంట్ ఎమౌంట్ కి కొనుగోలు చేసిందని వినికిడి. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. అలానే శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకుందట. 


శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఈ జీవితమే అమ్మది: చిరంజీవి Sun, May 12, 2024, 01:26 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sun, May 12, 2024, 12:30 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'భజే వాయు వేగం' ఫస్ట్ సింగల్ Sun, May 12, 2024, 12:28 PM
దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆర్జే శ్వేత Sun, May 12, 2024, 12:26 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'ఓదెలా 2' Sun, May 12, 2024, 12:15 PM