by సూర్య | Wed, Jul 06, 2022, 10:05 PM
రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా, మాజీ ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పీటీ ఉషలను రాష్ట్రపతి బుధవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.
Latest News