by సూర్య | Wed, Jul 06, 2022, 10:43 PM
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మై డియర్ భూతం'. ఈ సినిమాకి ఎన్. రాఘవన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని జూలై 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సినిమాని అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించారు.
Latest News