డల్ నోట్ లో ప్రారంభమైన రణవీర్ 'జయేష్‌భాయ్ జోర్దార్'

by సూర్య | Sat, May 14, 2022, 02:42 PM

'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైన తర్వాత షాలినీ పాండే టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ ఫుల్ ఫేమస్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం ఆఫర్స్ రాబట్టలేకపోయింది. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా ఛాన్స్ కొట్టేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా కోసం షాలిని పాండే ని సెలెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం విడుదలై చాలా డల్ రివ్యూలు అందుకుంటుంది. చాలా ఏరియాల్లో ఆక్యుపెన్సీ కూడా తక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM