చివరి షెడ్యూల్ లో అడవి శేష్ 'మేజర్'

by సూర్య | Sat, Oct 23, 2021, 01:59 PM

అడవి శేష్  ప్రస్తుతం మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండగా.. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ రోజునుండి ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. జులై 2 న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్.


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM