నయనతార సినీ కార్మికుల కోసం 20లక్షలు విరాళం

by సూర్య | Sat, Apr 04, 2020, 02:37 PM

లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తూ అదరగొడుతోంది. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అదిఅలా ఉండగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్న సినీ కార్మకులకు అండగా తన వంతుగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సౌత్ ఇండియాకు నయన్ 20 లక్షల్నీ విరాళంగా ఇచ్చి తన పెద్ద మనుసు చాటుకుంది.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM