తెలుగు రాష్ట్రాల ‘సరిలేరు నీకెవ్వరు’ డే కలెక్షన్స్ !

by సూర్య | Sun, Jan 12, 2020, 02:14 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  నిన్న విడుదలైంది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే 125 రోజుల పడిన కష్టం ఒకే ఒక దెబ్బతో మరచిపోయేలా చేసింది సరిలేరు టాక్. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగను ముందే తెచ్చాడు అనిల్ రావిపూడి. మహేష్ నుండి అభిమానులు ఏం కోరుకున్నారో దానిని పక్కాగా చూపించి అసలైన బ్లాక్ బస్టర్ బొమ్మ ను ఇచ్చాడు. దీంతో అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. 


ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే..


నైజాం - 8.66 కోట్లు


సీడెడ్ - 4.15 కోట్లు


వైజాగ్  - 4.4 కోట్లు


కృష్ణ - 3.07 కోట్లు


గుంటూరు - 5.15 కోట్లు


ఈస్ట్ - 3.35 కోట్లు


వెస్ట్ - 2.72 కోట్లు


నెల్లూరు - 1.27 కోట్లు


ఏపీ తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్ షేర్ 32.77 కోట్లు

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM