ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

byసూర్య | Thu, Apr 25, 2024, 12:11 PM

నల్లగొండలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటు చైతన్యంపై చిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ప్రారంభించి మాట్లాడుతూ విద్యతో పాటు ఓటును కూడా ఉపయోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ కొండలరావు, ఫీడ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ గన్ శామ్, విద్యార్థినిలు పాల్గొన్నారు.


Latest News
 

రామాలయంలో ప్రత్యేక పూజలు Thu, May 09, 2024, 01:58 PM
విశ్వేశ్వర్ రెడ్డికి 2 లక్షల ఓట్ల మెజారిటీ వస్తది - కొండా సంగీత రెడ్డి Thu, May 09, 2024, 01:55 PM
ఉపాధి హామీ కూలీలతో ప్రచారం: జిల్లెల చిన్నారెడ్డి Thu, May 09, 2024, 01:53 PM
కంటోన్మెంట్ లో విజయఢంకా మోగించేది నివేదితే Thu, May 09, 2024, 01:00 PM
సునీతక్క గెలుపే ధ్యేయంగా ఇంటింటా ప్రచారం Thu, May 09, 2024, 12:59 PM