'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Thu, Apr 25, 2024, 03:27 PM

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ ఎమర్జింగ్ టాలెంట్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా సమచారం ప్రకారం, ఈ సినిమా ఆదివారం అంటే ఏప్రిల్ 28న మధ్యాహ్నం 1 గంటకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో శివాని నగరం సుహాస్ కి జోడిగా నటిస్తుంది. బ్లాక్‌బస్టర్ పుష్పలో తన నటనకు ప్రసిద్ధి చెందిన జగదీష్‌ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాత బన్నీ వాస్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ ప్రాజెక్ట్‌ను సగర్వంగా సమర్పించారు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సైంధవ్' Thu, May 09, 2024, 02:57 PM
తొలి టెలికాస్ట్ లోనే సాలిడ్ టిఆర్పిని సొంతం చేసుకున్న 'హనుమాన్' Thu, May 09, 2024, 02:54 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కృష్ణమ్మ' Thu, May 09, 2024, 02:47 PM
సాయి పల్లవి షాకింగ్ నిర్ణయం.. Thu, May 09, 2024, 02:28 PM
భర్తతో విడిపోయిన హీరోయిన్‌ Thu, May 09, 2024, 01:57 PM