మిర్యాలగూడ: రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన బట్టు శతమన్యు

byసూర్య | Sun, Oct 27, 2024, 07:45 PM

హైదరాబాద్ లోని జీఆర్ ఎస్ అకాడమీ వారు ఆదివారం నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పోటీలలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన బట్టు శత మన్యు బంగారు పతకం సాధించాడు. కూకట్పల్లిలో నిర్వహించిన అంతర్ పాఠశాలల పోటీల్లో 9 ఏళ్ల వయసులోపు విభాగంలో మొదటి స్థానం సాధించాడు.|
పట్టణానికి చెందిన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డా. రమాదేవి, న్యాయవాది బట్టు వెంకటేశ్వర్లు కుమారుడైన శతమన్యు గతంలో పలు అవార్డులు దక్కించుకున్నాడు.


Latest News
 

డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM
దోపిడీ దొంగను అరెస్టు చేసిన పోలీసులు Sun, Oct 27, 2024, 08:59 PM
మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM