కుకునూర్ పల్లి లో హిందువుల ర్యాలీ

byసూర్య | Sun, Oct 27, 2024, 02:56 PM

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడి చేసిన నిందితులను శిక్షించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో అదివారం హైందవ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైందవ సోదరులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ Sun, Oct 27, 2024, 07:50 PM
గతరాత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు Sun, Oct 27, 2024, 07:48 PM
ఉట్కూర్: ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన నాయకులు Sun, Oct 27, 2024, 07:48 PM
మిర్యాలగూడ: రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన బట్టు శతమన్యు Sun, Oct 27, 2024, 07:45 PM
మిర్యాలగూడ: టీచర్స్ ఎమ్మెల్సీ దరఖాస్తులు అందజేత Sun, Oct 27, 2024, 07:43 PM