రేషన్ డీలర్లు ఈ కేవైసీపై అలసత్వం వహించరాదు

byసూర్య | Thu, Oct 24, 2024, 07:06 PM

ప్రభుత్వం నిర్దేశించిన ఈ కేవైసీ లక్ష్యాన్ని రేషన్ డీలర్లు అలసత్వం వహించకుండా పూర్తి చేయాలని ఉప్పునుంతల డిప్యూటీ తహసిల్దార్ కేశవ్ రేషన్ డీలర్లను హెచ్చరించారు. గురువారం మండలంలోని రేషన్ డీలర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటికీ 70 శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారని 100% పీకేవైసీ పూర్తి చేసే దిశగా రేషన్ డీలర్లు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.


Latest News
 

మూసీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపాటు Thu, Oct 24, 2024, 08:23 PM
రిటైల్ దుకాణాలు రూ.11 వేలు, హోల్‌సేల్ దుకాణాలు రూ.66 వేలు చెల్లించాలన్న కమిషనర్ Thu, Oct 24, 2024, 08:21 PM
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ Thu, Oct 24, 2024, 08:18 PM
హనుమకొండ జిల్లాలో విషాదం Thu, Oct 24, 2024, 08:16 PM
బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, Oct 24, 2024, 08:05 PM