భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

byసూర్య | Wed, Oct 23, 2024, 07:18 PM

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లోని సంబంధిత అధికారులతో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై సమీక్ష జరిపారు.
రాజీవ్ ఎత్తిపోతల పథకం మొదటి ఫేజ్ కింద 82. 35 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం డబ్బులు రైతులకు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న భూసేకరణను వేగిరం చేయాలన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM