గిరిజన గురుకుల పాఠశాల కళాశాల అద్దె భవనాల కిరాయి చెల్లించాలి, సొంత భవనాలు ఏర్పాటు చేయాలి

byసూర్య | Wed, Oct 23, 2024, 06:33 PM

గిరిజన గురుకుల పాఠశాల కళాశాల అద్దె భవనాల కిరాయి చెల్లించాలని, సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఆర్ సి ఓ జాను నాయక్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరో స్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాల అద్దె భవనాలకు గత తొమ్మిది నెలల నుండి రెంటు చెల్లించకపోవడంతో గురుకుల పాఠశాల అద్దె భవనాలకు యాజమాన్యాలు అనుమతించలేని పరిస్థితి నెలకొంది అన్నారు.
అలా చేయడం వలన విద్యార్థులు పాఠశాలల కళాశాలకు రాలేక ఇంటి వద్ద ఉండే పరిస్థితి నెలకొంది , అదేవిధంగా వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM