మాటూరు: క్రికెట్ క్రీడాకారుడీకి ఎంపీ రఘు వీర్ ఆర్థిక సహాయం

byసూర్య | Wed, Oct 23, 2024, 02:07 PM

తెలంగాణా స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా త్రిపురారం మండల పరిధి మాటూరు గ్రామ పంచాయతీకి చెందిన ధనావత్ వస్రం నాయక్ ఎంపికయ్యారు. విదేశాలకు క్రికెట్ ఆడడానికి వెళ్ళాల్సిన సందర్భంగా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నా ఇతనికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీ కుందూరు రఘు వీర్ రెడ్డి స్పందించి గ్రామ పెద్దలు ద్వారా 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం మంగళవారం రాత్రి అందజేశారు. అదే విధంగా గ్రామ పెద్దలు, ప్రజలు కూడా ఆర్థిక సహాయం చేశారు.


Latest News
 

75% పూర్తైన ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణం.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి Wed, Oct 23, 2024, 06:55 PM
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే సంజయ్ Wed, Oct 23, 2024, 06:53 PM
గద్వాల: క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ Wed, Oct 23, 2024, 06:50 PM
సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్ Wed, Oct 23, 2024, 06:50 PM
జాగృతి పోలీస్ కళా బృందంచే అమర వీర పోలీసుల స్మరణ ప్రదర్శన Wed, Oct 23, 2024, 06:46 PM