బి.ఆర్.వి సామిల్ &టిప్పర్ డిపో ప్రారంభించిన -ఎంఎల్ఏ దొంతి

byసూర్య | Mon, Oct 21, 2024, 07:21 PM

ఈ రోజు నెక్కొండ మండలo బోల్లికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసోజు భీష్మచారి  నెక్కొండలో తెలంగాణ తల్లి సెంటర్లో వేంకటేశ్వర బి.ఆర్.వి సామిల్ &టిప్పర్ డిపో షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి.
ఈ కార్యక్రమంలో  టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి,జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు,బొల్లికొండ మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్,చందూలాల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రామరపు శిరీష-రాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లి సుబ్బారెడ్డి,కుసుమ చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:49 PM
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:47 PM
పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కుమారుడు,,తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం Tue, Oct 22, 2024, 07:37 PM