జీవో నెం.29 పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:34 PM

తెలంగాణలో ఇప్పుడు గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గ్రూపు-1 పరీక్షలు జరుగుతాయా..? లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవో నెం.29 పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ జీవోతో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఎందరో నిపుణులతో చర్చించిన తరువాతనే జీవో నెం.29ని తీసుకొచ్చామని తెలిపారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM