వర్గీకరణకు వ్యతిరేకంగా మాలాలందరు ఏకం కావాలి

byసూర్య | Sun, Oct 20, 2024, 07:34 PM

వర్గీకరణకు వ్యతిరేకంగా మాలాలందరు ఏకం అయ్యి మాలల ఆత్మగౌరవ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ప్రచార కార్యదర్శి కుంద ఆంజనేయులు అన్నారు. ఉప్పునుంతల మండలం నూతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నాగర్ కర్నూల్ లో 27న జరిగే మాలల బహిరంగసభను ఉప్పు నుంతల మండలంలోని మాల సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM