పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత స్కీమ్

byసూర్య | Thu, Oct 17, 2024, 07:06 PM

సూర్యాపేట జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ సైదులు ఆకాలంగా మరణించారు. ఇతని కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత స్కీమ్ ద్వారా రూ. 8లక్షల రూపాయల చెక్కును గురువారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందించారు. సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోలీసు శాఖ కృషి చేస్తుంది అని ఎస్పీ తెలిపారు. భద్రత పథకం సిబ్బంది కుటుంబాలకు బాసటగా ఉన్నది అన్నారు.


Latest News
 

స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM