పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య

byసూర్య | Thu, Oct 17, 2024, 02:34 PM

పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలంలోని ఆకునూరులో చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా, క్యాతంపల్లికి చెందిన సౌమ్య(22)కు నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్‌తో పెళ్లి అయ్యింది.
వారికి ఏడాదిన్నర కూతురు ఉంది. బతుకమ్మ పండుగకు భర్త పుట్టింటికి పంపకపోవడంతో సౌమ్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది.


Latest News
 

విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి Tue, Oct 22, 2024, 02:00 PM
రైలులో సెర్వ్ చేసిన రైతాలో జెర్రి Tue, Oct 22, 2024, 01:57 PM
కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM