byసూర్య | Thu, Oct 17, 2024, 02:00 PM
ఆది కవి రామాయణం లిఖించిన వాల్మీకి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ అంజయ్య, సుబ్రహ్మణ్యం, యాదయ్య నాగరాజు, రమేష్, కమలేకర్, కిషోర్ కుమార్, టౌన్ ఓబీసీ మోర్చ అధ్యక్షులు మేకల మహేష్, హన్వాడ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు బాలగోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.