బీజేపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

byసూర్య | Thu, Oct 17, 2024, 02:00 PM

ఆది కవి రామాయణం లిఖించిన వాల్మీకి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ అంజయ్య, సుబ్రహ్మణ్యం, యాదయ్య నాగరాజు, రమేష్, కమలేకర్, కిషోర్ కుమార్, టౌన్ ఓబీసీ మోర్చ అధ్యక్షులు మేకల మహేష్, హన్వాడ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు బాలగోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM