సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

byసూర్య | Wed, Oct 16, 2024, 10:39 PM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారం తో వచ్చిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ గారి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి శంకర్,జంగ శ్రీనివాస్, తాడేపు లింగన్న, నక్క శంకర్, దసర్తి పోసన్న,నగునూరి వెంకన్న, బలిజేపల్లి లక్ష్మన్న,దూడ పోసారాజ్ ,తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM