మత్స్యకారుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

byసూర్య | Tue, Oct 15, 2024, 07:27 PM

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ పెద్ద చెరువులో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, మత్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణలు పాల్గొన్నారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM