వారిపై క్రిమినల్ కేసులు వేయాలి: మంత్రి పొన్నం

byసూర్య | Tue, Oct 15, 2024, 07:26 PM

గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు, పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదని.. ఇది యజమానులు గమనించాలని సూచించారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM